భక్తజనసంద్రంగా మేడారం..  వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

మేడారం మహా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

మేడారంలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రులు పొన్నం, సీతక్క. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. 

బంగారంతో వనదేవతలకు మంత్రి పొన్నం మొక్కులు తీర్చుకున్నారు.

నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి పొన్నం

మంత్రి సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు. 

సమక్క-సారలమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు.

క్యూలైన్లలో వేచి ఉండి మరీ వనదేవతలను భక్తులు దర్శించుకుంటున్నారు

జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు.