సాయిబాబా ఆలయంలో
ఒక అద్బుతమైన దృశ్యం.
చిత్తూరు కట్టమంచి సాయిబాబా ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదే సమయంలో సాయిబాబా ఆలయం వద్ద అద్భుత దృశ్యం కనువిందు చేసింది.
ఆలయంపై ఒక తెల్లని గద్ద చక్కర్లు కొట్టింది.
కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో తెల్లని గద్ద కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
చాలా అరుదుగా కనిపించే ఈ గద్దను స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు
Related Web Stories
Today Horoscope : ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు20-03-2025
Today Horoscope : ఈ రాశి వారు వివాహ నిర్ణయాలకు సంబంధించిన చర్చలకు అనుకూలం19-03-2025
ఇంట్లో ఈశాన్య దిశలో ఈ వస్తువు పెడితే ధన ప్రవాహానికి మార్గం తెరచుకున్నట్లే!
Today Horoscope : ఈ రాశి వారు పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.17-03-2025