చార్ ధామ్ యాత్ర.. ఏ దేవుడ్ని
ముందుగా దర్శించుకోవాలి..
చార్ ధామ్ యాత్ర హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి
హిందువులు ఈ యాత్రలో నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు
పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు
అందుకే ముందుగా యమునోత్రి ఆలయం నుండి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది
పూర్వ కాలంలో సాధువులు యమునా నదిలో స్నానం చేసి తమ దిన చర్యకు శ్రీకారం చుట్టేవారు
అందుకే మొదటగా యమునా నదిలో స్నానం చేసి యుమునోత్రి ఆలయాన్ని దర్శించి తమ యాత్రను మొదలుపెడతారు
ఉత్తరాఖండ్ లోని నాలుగు పుణ్య క్షేత్రాలను ఈ యాత్రలో భక్తులు దర్శిస్తారు
ముందుగా యమునోత్రి తరువాత గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లను దర్శిస్తారు
Related Web Stories
కలలో గజరాజు కనిపిస్తే జరిగేది ఇదే...
కైలాస మానసరోవర్ యాత్ర గురించి ఈ విషయాలు తెలుసా..
Today Horoscope: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే02-05-2025
Today Horoscope: ఈ రాశి వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే27-04-2025