రాబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి. వ్యాధులు
వ్యాపించకుండా అడ్డుకుంటాయి.
జంతువుల కళేబరాలను తినటం వల్ల డీకంపోజిషన్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. భూమికి మంచి ప
ోషకాలు అందుతాయి.
రాంబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తినటం వల్ల జంతువులకు, మనుషులకు మేలు జరుగుతుం
ది.
కుళ్లిన మాంసాన్ని తిన్నా కూడా వాటికి ఏమీ కాదు. ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కూడా జీ
ర్ణరసాలు నాశనం చేసి పడేస్తాయి.
కొన్ని రాబందు జాతులు కుళ్లిన మాంసాన్ని తిన్న తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి.
రాబందుల కళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. దూరంనుంచి కూడా కళేబరాలను చూడగలవు.
రాబందులను కొన్ని ప్రాంతాల్లో చావుకు సంకేతంగా భావిస్తారు.
రాబందులు అంతరించిపోతున్న జాతిలో ఉన్నాయి.
Related Web Stories
కుజ దోషం పోవాలంటే ఈ నగలు ధరిస్తే చాలు
CM Revanth Reddy: సత్యసాయి సమాధిని దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి
Today Horoscope: ఈ రాశి వారికి తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి21-11-2025
కాళ్లకు బంగారు పట్టీలు పెట్టుకోవచ్చా