ఉగాది తర్వాత కేసీఆర్‌ రోడ్‌షోలు

బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు కూడా

మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సికింద్రాబాద్‌ నుంచి పద్మారావు గౌడ్‌, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి బరిలో క్యామ మల్లేశ్‌. 16 స్థానాలకు పూర్తయిన ఎంపిక. 

ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ కేడర్‌కు ధైర్యం ఇవ్వడం.. భవిష్యత్తు మనదే అని చాటిచెప్పడమే లక్ష్యం. 

ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సభలు.

కాంగ్రెస్ సర్కార్ అన్ని గ్యారంటీల అమలుపై ఒత్తిడి తెచ్చే అవకాశం.

ఇటు కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టే వ్యూహాలు, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్న కేసీఆర్.