రైలు స్టేషన్ దాటిన తర్వాత, చివరి బోగిపై ఉన్న 'X' గుర్తును చూసి
రైలు మొత్తం వెళ్లిపోయిందని సిబ్బంది నిర్ధారించుకుంటారు.
రైలులోని బోగీలు విడిపోకుండా, మొత్తం రైలు భద్రంగా వెళ్ళిందని ఈ గుర్తు ద్వారా తెలుస్తుంది.
దట్టమైన పొగమంచు తక్కువ వెలుతురు ఉన్నప్పుడు ఈ గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది రైలును గుర్తించడంలో సహాయపడుతుంది.
పగటిపూట 'X' తో పాటు 'LV' (Last Vehicle) అనే బోర్డు కూడా ఉంటుంది, ఇది కూడా చివరి బోగిని సూచిస్తుంది.
ఈ గుర్తు లేకపోతే, రైలులోని బోగీలు ఏమైనా తప్పిపోయాయేమోనని సిబ్బంది తనిఖీ చేస్తారు.
ఇది రైలు భద్రతకు చాలా ముఖ్యం.
Related Web Stories
ఫొటో కలెక్షన్ ఆఫ్ ది డే
ఈ చిట్కాలు పాటించండి.. సులువుగా బరువు తగ్గండి
చారిత్రాక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగర ప్రస్థానం
సింహాలు, పులులను సైతం ముప్పు తిప్పలు పెట్టే ఈ జంతువు గురించి తెలుసా?