సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో నుమాయిష్కు జనం క్యూ కడుతున్నారు
నుమాయిష్ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసారు
నుమాయిష్ను భోగి రోజు - 75,250, సంక్రాంతి రోజు-76500, కనుమ రోజు 69,300 మంది సందర్శించారు
2,21,050 మంది సందర్శకులు పాల్గొన్నారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు
ఎగ్జిబిషన్లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారి సందడి వాతావరణం నెలకొంది
ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన మినీ ట్రైన్ ఎక్కేందుకు జనం బారులు తీరారు
అమ్యూజ్మెంట్ రైడ్స్ ఎక్కేందుకు పిల్లలు పోటీపడ్డారు
పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో సందర్శకుల సంఖ్య యింకా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు
Related Web Stories
చింత గింజల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా
సముద్రంపై నిర్మించిన అత్యంత అందమైన వంతెనలు ఏవంటే..
హైదరాబాద్ లో తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..
కింగ్ కోబ్రా vs రస్సెల్ వైపర్.. ఏది ఎక్కువ విషపూరితమంటే..