భారత దేశంలో వేసవిలో ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

చల్లని వాతావరణం, ప్రత్యేకమైన సంస్కృతులు ప్రశాంతమైన అనుభవాలను అందిస్తాయి

జిరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్, పైన్ చెట్లతో నిండిన కొండలు నసును ఉల్లాసంగా ఉంచుతాయి 

తీర్థన్ లోయ, హిమాచల్ ప్రదేశ్, ట్రౌట్ ఫిషింగ్,  గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇక్కడ ప్రసిద్ధి

గోకర్ణ, కర్ణాటక, ఆధ్యాత్మికత ఏకాంతాన్ని ఇస్తుంది

జుకో లోయ, నాగాలాండ్-మణిపూర్ సరిహద్దు, విశాలమైన పచ్చిక బయళ్లతో చాలా అందంగా ఉంటుంది

చిక్కమగళూరు, కర్ణాటక, ప్రశాంతమైన వాతావరణం, ముల్లాయనగిరి వంటి ట్రెక్కింగ్ ప్రదేశాలకు ప్రసిద్ధి

మజులి ద్వీపం, అస్సాం, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్, కొండప్రాంత విహారయాత్రకు అనువైన ప్రత్యామ్నాయం