ప్రసిద్ధమైన భారత దేశ వారసత్వ  అద్భుతాలు ఇవే..

తాజ్ మహల్, మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అద్భుతమైన తెల్లని పాలరాయి నిర్మాణం

 కుంభాల్‌గఢ్ కోట, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, రాజస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ కోటలలో ఒకటి

తమిళనాడులోని ఆరోవిల్లె మాతృమందిర్ మానవాళి ఐక్యతను సూచించే ఆధ్యాత్మిక కేంద్రం

లోటస్ టెంపుల్, ఢిల్లీ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ ఐక్యత సందేశాన్ని ఇస్తుంది

కర్ణాటకలోని హంపి విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప చరిత్రను చూపిస్తుంది

ఖజురహోలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి

తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ

ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది

అజంతా, ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని పురాతన రాతి గుహలు