తేనె కలిపిన కొబ్బరి నీళ్లను తాగితే..?
సాధారణంగా కొబ్బరి నీళ్లతో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి తెలిసిందే.
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరినీళ్లు, తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి శక్తి లభించి నీరసం, అలసట తగ్గిపోతాయి.
జ్వరం వచ్చిన వారు ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు.
తేనె, కొబ్బరి నీళ్లను కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమం గొంతులో ఏర్పడే గరగరను సైతం తగ్గిస్తుంది.
అలర్జీలు ఉన్నవారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకూడదు.
ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను ఇది పారదోలుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లకు
కొబ్బరి నీళ్లు, తేనె మిశ్రమం అందరికీ పడకపోవచ్చు. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
Related Web Stories
ఖాళీ కడుపుతో 5 కరివేపాకులు తినడం వల్ల జరిగేది ఇదే
బ్లూ చీజ్ తింటే గుండెకి మంచిదేనా..
ఈ 9 లక్షణాలు కనబడుతున్నాయా.. కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..
రాత్రంతా పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఎన్ని లాభాలో తెలుసా..