కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు బొప్పాయిని తినకపోవడం మంచింది. ఎవరెవరు తినకూడదంటే.. 

సాధారణంగా బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. 

అయితే కొందరు బొప్పాయిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు బొప్పాయి తినకూడదు. 

ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. 

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు బొప్పాయి తినడం మానుకోవాలి. 

అలర్జీలతోబాధపడేవారు కూడా బొప్పాయి తినకూడదు. 

గర్భిణీ స్త్రీలు బొప్పాయికి దూరంగా ఉండాలి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.