ఓట్స్ పోషకాహారంగా
దీనికి పేరుంది
సౌందర్య పోషణలోనూ భాగం చేసుకోవడం అందం ఇనుమడిస్తుందంటున్నారు నిపుణులు.
గోరువెచ్చటి నీటిలో కొన్ని ఓట్స్ వేసి పేస్ట్లా చేసుకోవాలి టీస్పూన్ తేనె కలిపాలి
ఈ మిశ్రమంతో ముఖంపై మునివేళ్లతో గుండ్రంగా రుద్దాలి.
చర్మ రంధ్రాల్లో పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది.
తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మం కాంతివంతమవుతుంది.
సమయంలో గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది.
ఒక కప్పు ఓట్స్, కొన్ని చుక్కల లావెండర్ నూనె వేయాలి.
ఉపయోగించిన ఓట్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తేమ నిలిచి ఉండేలా చేస్తుంది.
Related Web Stories
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
ఖాళీ కడుపుతో పచ్చి పాలు తాగుతున్నారా అయితే ఇది మీకోసమే !
కిడ్నీలో రాళ్లున్నాయా? ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల పరార్..
ఈ అరటిపండు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు