పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో  పండ్లను కలిపి తీసుకోకూడదు.

ఈ ఏడు నియమాలను పాటిస్తూ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పొందేందుకు ఢోకా ఉండదు.

పండ్లు వాటి సహజ చక్కెరలను, ఫైబర్‌లను  సమర్థవంతంగా జీర్ణం చేసేందుకు విడి విడిగా తీసుకోవడం మంచిది.

పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. భోజనం చేసిన వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది.

పోషకాల శోషణ పెంచడానికి, పండ్లను భోజనానికి ముందు చిరుతిండిగా తినడం మంచిది.

సాయంత్రం ఆలస్యంగా పండ్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

శరీరం, జీవక్రియ చురుకుగా ఉన్నప్పుడు పండ్లను తీసుకోవడం మంచిది.

అరటిపండ్లు వంటి తీపి పండ్లను ద్రాక్ష పండ్లు, లేదా స్ట్రాబెర్రీ వంటి ఆమ్ల పదార్థాలతో కలపడం అజీర్ణానికి దారితీస్తుంది.