ఈ చిట్కాలు పాటించండి..
కాళ్ల పగుళ్లు తగ్గుతాయి..
కాళ్ల పగుళ్ల సమస్యతో బాధపడే వారు కొన్ని ఇంటి చిట్కాలతో ఆ పగుళ్లను నివారించవచ్చు.
పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని రాస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
ఆలోవెరా జెల్ కూడా కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మొక్కల నుంచి తీసిన నూనెతో మర్దనా చేసినా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
నీటిలో వెనిగర్ వేసి అందులో పాదాలాను కాసేపు ఉంచాలి. అలా తరచుగా చేస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
అరటి పళ్లతో చేసిన మాస్క్, అవకాడో మాస్క్లు కూడా పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
పాదాలను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడూ తేమ ఉండేలా జాగ్రత్త పడాలి.
మార్కెట్లో దొరికే కొన్ని క్రీమ్స్ను వాడడం ద్వారా పాదాలు పొడిబారకుండా చూసుకోవచ్చు.
నిమ్మకాయ రసం, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసినా ఫలితం కనబడుతుంది.
Related Web Stories
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారా..?
కిడ్నీలు త్వరగా పాడేయ్యేందుకు గల అలవాట్లు..
వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు
ఒక స్పూన్ పొడితో బీపీ, షుగర్ కంట్రోల్..