ఖర్జూరపండ్లు అతిగా తింటున్నారా..  జాగ్రత్త

ఖర్జూర పండ్లు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి

కానీ అతిగా ఖర్జూరపండ్లను తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు

 ఖర్జూర పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

డయాబెటీస్ ఉన్న వారు ఖర్జూరను అతిగా తింటే హైపో గ్లైసిమియా వచ్చే అవకాశం ఉంది.

 ఊబకాయం ఉన్నవారు ఖర్జూర పండ్లకు దూరంగా ఉండండి

ఖర్జూరను అతిగా తింటే జీర్ణ వ్యవస్థను పాడుచేస్తాయి

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి

 చర్మం ఎర్రబడడం, దురద రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి

దంతాల సమస్య వచ్చే అవకాశం ఉంది

ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే శరీరానికి శక్తి వస్తుంది.

వ్యాయామం తర్వాత తింటే శక్తి స్థాయి పెరుగుతుంది. 

భోజనానికి ముందు ఖర్జూరపండ్లను తింటే ఆకలిని తగ్గిస్తుంది.