ఉదయం చాలా మంది ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగుతారు

 ఆ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

ఆ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి తాగడం వల్ల వివిధ శారీరక సమస్యలు పరిష్కారమవుతాయి.

వేడి నీటిలో కొద్దిగా నెయ్యి కలపడం వల్ల గ్యాస్,అజీర్ణం,మలబద్ధకం వంటి సమస్యలను సులభంగా తగ్గుతాయి అని నిపుణులు చెపుతున్నారు

నెయ్యి కొవ్వులో కరిగే విటమిన్స్, ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

 నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

నెయ్యిని తీసుకోవడం వల్ల  బాడీ డీటాక్స్ అవడంతో కొలెస్ట్రాల్ బర్న్ అయి దీంతో బరువు తగ్గుతారు నోటిలోని బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది.