షుగర్ ఉన్నవాళ్లు
పచ్చి అరటి పండు తినొచ్చా..
పచ్చి అరటిపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా బలపడుతుంది.
పచ్చి అరటి పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారు పండిన అరటిపండ్ల కంటే పచ్చి అరటిపండ్లు తినడం మంచిది, ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు.
పచ్చి అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి పచ్చి అరటిపండు సహకరిస్తుంది.
Related Web Stories
రోజూ పుదీనా ఆకులు తింటే ఈ సమస్యలు పరార్
నెల రోజులు మటన్ సూప్ తాగితే ఏమౌతుంది..?
ఇంగువ తినడం లాభమా? నష్టమా?
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే 5 ఆహారాలు..