పల్లీలు, నువ్వులు కలిపి తింటే
ఏ వ్యాధులను తగ్గిస్తాయో తెలుసా..
పల్లీలు, నువ్వుల్లో అధికంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి.
ఈ రెండు పదార్థాల్లోనూ హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-6, ఒమేగా-9) సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పల్లీలు, నువ్వులు కలిపి తినటం వల్ల లభించే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చక్కగా ఉంచుతాయి.
పల్లీలు, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు అందుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
బరువును తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. బీపీని తగ్గిస్తాయి.
రక్తకణాలను రిపేర్ చేస్తాయి. ఎముకలకు మేలు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Related Web Stories
ఈ 4 పురాతన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే.. కళ్లద్దాలతో పని లేనట్లే..
జీడిపప్పు ఇలా తిన్నారంటే బరువు పెరగడం పక్కా..
ఉదయం తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే..
తరచూ నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..