Home » TOP NEWS
పాదాలకు వెండి పట్టీలు ధరించడం ఒక సంప్రదాయం మాత్రమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగవడం, నాడీ వ్యవస్థ చురుకుదనం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి
నేడు 14-04-2025, సోమవారం, ప్రయాణాలు, ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికలో తప్పుడు రాతలే రాస్తారని, అబద్ధపు ప్రచారాలే చేస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పేదలకు అందించే వైద్య సేవలపైనా ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం దారుణమని అన్నారు.
ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.
టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వాళ్లను కలవడం, కొత్త రోజులు ఆశ్వాదించడం అనుకుంటాం. కానీ, ఇప్పటి యువత ముఖ్యంగా జన్ జెడ్.. టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు.
తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు.
హైదరాబాద్ సూరారంలో దారుణం జరిగింది. శ్రీకృష్ణనగర్ మణికంఠ అపార్ట్మెంట్ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది.
కంబ రామాయణం రాసిన కవిని గౌరవించే క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విద్యార్థులకు చేసిన ఈ అప్పీల్ విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అకనాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.