Home » TOP NEWS
టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త వాళ్లను కలవడం, కొత్త రోజులు ఆశ్వాదించడం అనుకుంటాం. కానీ, ఇప్పటి యువత ముఖ్యంగా జన్ జెడ్.. టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు.
తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు.
హైదరాబాద్ సూరారంలో దారుణం జరిగింది. శ్రీకృష్ణనగర్ మణికంఠ అపార్ట్మెంట్ వద్ద కొంతమంది చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అనుకోకుండా బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది.
కంబ రామాయణం రాసిన కవిని గౌరవించే క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విద్యార్థులకు చేసిన ఈ అప్పీల్ విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అకనాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అతనిపై పెట్టారని మండిపడ్డారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని ఆగ్రహించారు.
ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మంగళవారం నాడు మంగళివారు తమ కత్తికి పని చెప్పరు. అలాగే శుక్రవారం, పుట్టిన రోజు, అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో కటింగ్ చేయించవద్దని పెద్దలు చెబుతుంటారు.
వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ముర్షీదాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం మైదలైన నిరసనల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. శనివారం కూడా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగాయి.