Home » TOP NEWS
ఉన్నత విద్య, అనుభవం కలిగిన టెక్ నిపుణులకు దక్షిణ కొరియా టాప్ టైర్ వీసాతో శాశ్వత నివాసం సహా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. హైటెక్ కంపెనీల్లో పని చేయాలని ఆకాంక్షించే వారికి ఇది గొప్ప అవకాశం
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిస్సాన్ భారత మార్కెట్ కోసం 2027 నాటికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 7 సీట్ల ఎంపీవీ, 5 సీట్ల ఎస్యూవీలను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది
ఆర్బీఐ ఫారెక్స్ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది
నిఫ్టీ 23,000 పాయింట్ల వద్ద నిరోధానికి గురవుతుండగా, మార్కెట్ స్వల్పకాలిక కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించే అవకాశముంది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగాలంటే 23,000 పై స్థాయిలో బలమైన క్లోజ్ అవసరం
అరబిందో ఫార్మా అభివృద్ధి చేసిన ‘రివారోక్సాబాన్’ టాబ్లెట్లకు అమెరికా FDA అనుమతి ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఈ ఔషధాన్ని జూన్లోగా అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు
గత వారం నిఫ్టీ స్వల్ప నష్టంతో 22,829 వద్ద ముగిసింది. ఈ వారం 23,200 పాయింట్లకు పైగా ముగిస్తే మార్కెట్ బుల్లిష్గా మారే అవకాశముంది
రావూరి ఏకాంబరం రచించిన "అంబేడ్కరో సమరసింహ" కావ్యం అంబేడ్కర్ తాత్వికతను ఆధారంగా చేసుకొని దళిత చైతన్యాన్ని అలవోకగా పద్యీకరించింది. ఆయన సాహిత్యం ద్వారా సామాజిక న్యాయానికి, ప్రజా చైతన్యానికి అక్షర రూపం ఇచ్చాడు
ప్రపంచ సుందరి పోటీలు అందాన్ని వ్యక్తిత్వంతో కలిపే అందమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. జూలియా మోర్లీ తెలుగు ప్రజల పట్ల ఉన్న ప్రేమతో ఈ సారి పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి
పాదాలకు వెండి పట్టీలు ధరించడం ఒక సంప్రదాయం మాత్రమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగవడం, నాడీ వ్యవస్థ చురుకుదనం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి