Home » TOP NEWS
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) మద్దతుదారులు నిషేధాజ్ఞలు ధిక్కరించి పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు.
ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.
బీఎస్ఎన్ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీర్ఘకాలిక, చౌక ధర, పూర్తి సేవల సమ్మేళనం కావాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐప్యాక్ డైరెక్షన్లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు.
ఉద్యోగం, వ్యాపారం, రిటైర్మెంట్ ఇవన్నీ మన జీవితంలో భాగమే. కానీ, రిటైర్మెంట్ తరువాత జీవితం ఎలా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత మీకు నెలకు లక్షా 50 వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 'దేఖో అప్నా దేశ్'.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
ఛత్తీస్గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని చెప్పారు.
ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.
ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇటీవల కౌన్సెలర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. FLC (Financial Literacy Centre) కౌన్సెలర్ పోస్టులకు అర్హత కలిగిన 65 ఏళ్ల లోపు అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్పై గౌరవం మాటలకే పరిమితమని, ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం వారికి లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతం తీసుకున్నప్పుడు కూడా హిందూ సంస్థల నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.