Home » TOP NEWS
గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు తగ్గింపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న, కొత్త రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడం చౌకగా మారింది.
గీతాంజలి గ్రూప్ పేరుతో జెమ్స్ అండ్ జ్యువెలరీ వ్యాపారం పేరుతో మంది సొమ్ము నిండా మింగేశాడు మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ. తాజాగా చోక్సీ వ్యవహారంలో హనీట్రాప్ అంశం హాట్ టాపిక్ అవుతోంది.
అంతరిక్ష యాత్రలో మరో అద్భుతమైన రికార్డ్ వెలుగులోకి వచ్చింది. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ సోమవారం తన తాజా మిషన్ NS-31ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా మహిళలతో కూడిన సిబ్బందితో నిర్వహించబడటం.
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) మద్దతుదారులు నిషేధాజ్ఞలు ధిక్కరించి పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు.
ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.
బీఎస్ఎన్ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీర్ఘకాలిక, చౌక ధర, పూర్తి సేవల సమ్మేళనం కావాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐప్యాక్ డైరెక్షన్లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు.
ఉద్యోగం, వ్యాపారం, రిటైర్మెంట్ ఇవన్నీ మన జీవితంలో భాగమే. కానీ, రిటైర్మెంట్ తరువాత జీవితం ఎలా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత మీకు నెలకు లక్షా 50 వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 'దేఖో అప్నా దేశ్'.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.