Home » TOP NEWS
భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.
దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.
వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్ఎఫ్ఏ) ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 13న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఫలితాలు వెబ్సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ నంబరులో చూడొచ్చు
కావలి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అపూర్వ సహోదరులు కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారు. గ్రావెల్ తవ్వకాలతో పాటు శ్మశానాలు, దేవదాయ భూములు కూడా వదిలిపెట్టలేదు
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. సునీల్ నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది