• Home » TOP NEWS

ముఖ్య వార్తలు

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

​మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్‎లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన వారికి సత్కారం

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన వారికి సత్కారం

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్‌ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..

Surya Ghar Muft Bijli Yojana: ఇల్లు ఉన్న వారికి సన్‌షైన్ ఆఫర్..పైకప్పు మీద ప్యానెల్స్‎తో కరెంట్ ఫ్రీ, ఆదాయం కూడా

Surya Ghar Muft Bijli Yojana: ఇల్లు ఉన్న వారికి సన్‌షైన్ ఆఫర్..పైకప్పు మీద ప్యానెల్స్‎తో కరెంట్ ఫ్రీ, ఆదాయం కూడా

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై మరింత తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు సౌర ప్యానెల్‌ల ద్వారా కుటుంబాలు ఏటా రూ.15 వేల ఆదాయం కూడా పొందొచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Mother Rescue Child: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో.. హ్యాట్సాఫ్ అమ్మ

Mother Rescue Child: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో.. హ్యాట్సాఫ్ అమ్మ

తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల విషయానికి వస్తే.. మాత్రం అందుకు పూర్తిగా విభన్నంగా ప్రవర్తింది తల్లి. వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి ఎలాంటి సాహసం చేయగలదో కళ్లకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‎ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‎లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్‌గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్‌లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్‎లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ram Charan: రిలయన్స్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‎గా రామ్ చరణ్‌

Ram Charan: రిలయన్స్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‎గా రామ్ చరణ్‌

పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

BJP: తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తు

BJP: తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తు

దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి