Home » TOP NEWS
మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై మరింత తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు సౌర ప్యానెల్ల ద్వారా కుటుంబాలు ఏటా రూ.15 వేల ఆదాయం కూడా పొందొచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల విషయానికి వస్తే.. మాత్రం అందుకు పూర్తిగా విభన్నంగా ప్రవర్తింది తల్లి. వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి ఎలాంటి సాహసం చేయగలదో కళ్లకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.
దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.