Home » TOP NEWS
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.
రామ్దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఉంటారు. ఈ టూర్ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది.
రివర్బెడ్కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు.
నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.
ప్రస్తుత కాలంలో ఇప్పటికే ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతోపాటు ఏఐ వాడకం కూడా పుంజుకుంది. ఈ క్రమంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.