Home » TOP NEWS
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు.
నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.
ప్రస్తుత కాలంలో ఇప్పటికే ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతోపాటు ఏఐ వాడకం కూడా పుంజుకుంది. ఈ క్రమంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
అయోధ్యలోని రామ మందిరం ఇటీవల బాంబు బెదిరింపునకు గురైంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయ భద్రత, అప్రమత్తతను పరీక్షించడానికి, భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
వావ్.. ఒక్క మాటతోనే కేటీ పెర్రీ తన అనుభవాన్ని చెప్పేశారు. జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన న్యూషెపర్డ్ రాకెట్ ప్రయాణంలో, తొలిసారిగా పూర్తిగా మహిళలతో కూడిన ప్రత్యేక అంతరిక్ష యాత్ర జరుగగా, అందులో కేటీ పెర్రీ కూడా సాహసయాత్రికులలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ సంద్భర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు.