Home » TOP NEWS
నేడు రాజమండ్రిలో విజయ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకోనున్నారు. జగదల్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. 2.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.50 గంటలకు వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
శ్రీశైలం శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపుతోంది. రాత్రి సమయం కావడంతో ఆహారం కోసం ఎలుగుబంటి బయటకు వచ్చింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ సమీపంలో కొబ్బరి చిప్పలు తింటూ యాత్రికులకు రోడ్డు పక్కనే కనిపించింది. ఎలుగుబంటిని చూసి యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు.
కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గత పదేళ్లలో మోదీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ఏటీఎంలా ఉపయోగపడుతోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆరోపించారు. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట రూ.కోట్లు వసూలు చేసి ఢిల్లీకి
‘‘కాంగ్రెస్ పాలనపై నాలుగైదు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ సర్కారు పనైపోయింది. ఐదేళ్లు కొనసాగే పరిస్థితి లేదు. అతి తొందరలోనే కాంగ్రెస్ సర్కారు ట్రాక్ తప్పింది. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల చేతగానితనమే
తెలంగాణలో మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో సీఎం రేవంత్రెడ్డి రిజర్వేషన్ల రద్దు పేరుతో తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘
ఆరు గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొంగలకు సద్ది కట్టినట్టే అవుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీౄశ్రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు
రాష్ట్రంలో మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తున్నామని నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చెప్పారు. నాకైతే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు. రాహుల్.. రాసిచ్చింది చదువుడు కాదు.. ఎన్నికల అనంతరం రేవంత్ నీతో ఉంటడా..?
రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, మిగిలి ఉన్న నాలుగు లక్షల మంది రైతులకు ఈ నెల 8వ తేదీ నాటికి సాగు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
‘నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను.. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు. పచ్చి అబద్ధాలను నిజమని నమ్మించేందుకు కుట్రలు చేస్తున్నాడు. బీజేపీ.. రిజర్వేషన్లను రద్దు చేయబోతోందంటూ విషప్రచారం