• Home » TOP NEWS

ముఖ్య వార్తలు

Tamil Name Board: నేమ్‌బోర్డులు తమిళంలో లేకుంటే 2వేలు ఫైన్‌

Tamil Name Board: నేమ్‌బోర్డులు తమిళంలో లేకుంటే 2వేలు ఫైన్‌

తమిళంలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయని సంస్థలకు మే నెల నుంచి రూ. 2వేల జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల తమిళంలో పెద్దగా, ఇంగ్లిష్‌లో చిన్నగా పేర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది

FiberNet Employee Termination: ఫైబర్‌నెట్‌ ఖాళీ

FiberNet Employee Termination: ఫైబర్‌నెట్‌ ఖాళీ

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో 248 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారు. వీరిలో అధికంగా వైసీపీ కార్యకర్తలు ఉండగా, దీని వల్ల వైజాగ్‌ నాక్‌ మూతపడే పరిస్థితి ఏర్పడింది

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలను తిరస్కరించిన టీడీపీ నేతలు, ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ కుట్రను నమ్మవద్దని కోరారు

 Kathak Legend Breathes Her Last:  ప్రముఖ కథక్‌ కళాకారిణి కుముదిని కన్నుమూత

Kathak Legend Breathes Her Last: ప్రముఖ కథక్‌ కళాకారిణి కుముదిని కన్నుమూత

ప్రముఖ కథక్‌ నృత్య కళాకారిణి కుముదిని లాఖియా (95) వృద్ధాప్య కారణాల వల్ల అహ్మదాబాద్‌లో మృతి చెందారు. ఆమె పద్మవిభూషణ్‌తో పాటు అనేక పురస్కారాలు పొందారు

Allahabad High Court : అరెస్టుకు కారణం చెప్పకుంటే బెయిల్‌ ఇవ్వొచ్చు

Allahabad High Court : అరెస్టుకు కారణం చెప్పకుంటే బెయిల్‌ ఇవ్వొచ్చు

అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు చెప్పకపోతే బెయిల్‌ మంజూరు చేయవచ్చని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1) ప్రకారం కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది

Eluru IG Statement: అది రోడ్డు ప్రమాదమే

Eluru IG Statement: అది రోడ్డు ప్రమాదమే

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్‌ హెడ్‌లైట్‌ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్‌ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది

CM Revanth Reddy: రేపటి నుంచి భూ భారతి

CM Revanth Reddy: రేపటి నుంచి భూ భారతి

భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Gujarat Congress Cleanup: గుజరాత్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రక్షాళన

Gujarat Congress Cleanup: గుజరాత్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రక్షాళన

గుజరాత్‌లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్‌ సుజన్‌ అభియాన్‌’ ప్రారంభించింది.

India Health Alert: ప్రసూతి మరణాల్లో రెండో స్థానంలో భారత్‌

India Health Alert: ప్రసూతి మరణాల్లో రెండో స్థానంలో భారత్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలపై WHO నివేదిక ప్రకారం, భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2023లో రోజుకు సగటున 700 మాతృమరణాలు జరిగాయన్న ఆందోళనకర నివేదిక వెలుగులోకి వచ్చింది

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి