అందరి బతుకులు బాగుపడాలంటే...: షర్మిల

ABN , First Publish Date - 2021-11-06T01:05:22+05:30 IST

తెలంగాణలో సంక్షేమపాలన వస్తేనే అందరి బతుకులు బాగుపడతాయని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సంక్షేమపాలన వైఎస్ఆర్‌టీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

అందరి బతుకులు బాగుపడాలంటే...: షర్మిల

నల్లగొండ: తెలంగాణలో సంక్షేమపాలన వస్తేనే అందరి బతుకులు బాగుపడతాయని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సంక్షేమపాలన వైఎస్ఆర్‌టీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. జీవితాంతం మీకు సేవచేస్తా.. వైఎస్‌ఆర్ సంక్షేమపాలన తీసుకురావడమే లక్ష్యమన్నారు. వైఎస్ హయాంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదని పేర్కొన్నారు. అందరికీ వైఎస్‌ఆర్‌ న్యాయం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. 

Updated Date - 2021-11-06T01:05:22+05:30 IST