‘గబ్బిలం-కొత్తగబ్బిలం: దళిత కవుల గమనం’
ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST
ఎండ్లూరి సుధాకర్ సంస్మరణలో ‘గబ్బిలం-కొత్తగబ్బిలం: దళిత కవుల గమనం’ కార్యక్రమం మే 21 సా.6గం.లకు సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట, హైదరాబాదులో జరుగుతుంది.
ఎండ్లూరి సుధాకర్ సంస్మరణలో ‘గబ్బిలం-కొత్తగబ్బిలం: దళిత కవుల గమనం’ కార్యక్రమం మే 21 సా.6గం.లకు సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట, హైదరాబాదులో జరుగుతుంది. సభలో కొలకలూరి ఇనాక్, కోయి కోటేశ్వరరావు, పసునూరి రవీందర్, లెల్లె సురేష్, సత్యం తలారి, ఖాదర్ మోహియుద్దీన్, కృపాకర్ మాదిగ, మానస ఎండ్లూరి తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9441713930.
కాలం గుండె చప్పుడు