వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-05-31T01:15:21+05:30 IST

వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

శ్రీకాకుళం: జిల్లాలోని సంతబొమ్మాలి మండలం పందిగుంటలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాగునీటి బోరు వద్ద వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2020-05-31T01:15:21+05:30 IST