కార్పొరేషన్ ఎన్నికల్లో ఆగని అధికార పార్టీ అరాచకాలు
ABN , First Publish Date - 2021-03-09T02:41:37+05:30 IST
కార్పొరేషన్ ఎన్నికల్లో ఆగని అధికార పార్టీ అరాచకాలు
గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. 20వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి జాఫర్పై వైసీపీ నేతలు దాడి చేశారు. లాలాపేట పోలీసులకు జాఫర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. మేయర్ అభ్యర్థి డివిజన్ కావడంతో పోలింగ్ ఏకపక్షం చేసుకునేందుకే దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు.