వైసీపీలో విభేదాలు.. తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి

ABN , First Publish Date - 2020-02-20T00:54:37+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కారును ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా

వైసీపీలో విభేదాలు.. తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కారును ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గం నినాదాలు చేసింది. అలాగే తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వేణు వర్గం తగులబెట్టింది. అంతటితో ఆగకుండా వేణు వర్గం...  తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడికి తెగబడ్డారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Updated Date - 2020-02-20T00:54:37+05:30 IST