‘పక్క రాష్ట్రాల్లో ఉంటూ లేఖలు రాయడం ఫ్యాషన్గా మారింది’
ABN , First Publish Date - 2020-04-01T18:41:39+05:30 IST
‘పక్క రాష్ట్రాల్లో ఉంటూ లేఖలు రాయడం ఫ్యాషన్గా మారింది’
నెల్లూరు: పక్క రాష్ట్రాల్లో ఉంటూ లేఖలు రాయడం ఫ్యాషన్గా మారిందని పరోక్షంగా టీడీపీ నేతలపై మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి..సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.