యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాల్ రెడ్డి
ABN , First Publish Date - 2021-09-12T01:01:14+05:30 IST
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు....
యాదాద్రి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. అధికారులు శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు.