మహిళా సాహిత్య సదస్సు
ABN , First Publish Date - 2021-08-23T08:24:29+05:30 IST
పాకాల యశోదా రెడ్డి జయంతి సందర్భంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సాహిత్య సదస్సు...
పాకాల యశోదా రెడ్డి జయంతి సందర్భంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సాహిత్య సదస్సు, పత్రసమర్పణ, కవిసమ్మేళనం కార్యక్రమాలు ఆగస్టు 29 ఉ.10 గం.లకు సింగిల్ విండో కార్యాలయం మీటింగ్ హాల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా నాగర్ కర్నూలులో జరుగుతాయి. గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మామిడి హరి కృష్ణ, కొల్లాపురం విమల తదితరులు హాజర వుతారు. వివరాలకు: 94927 65358.
వనపట్ల సుబ్బయ్య