కర్నూలు జిల్లాలో భారీగా మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-06T00:49:33+05:30 IST

కర్నూలు జిల్లాలో భారీగా మద్యం పట్టివేత

కర్నూలు జిల్లాలో భారీగా మద్యం పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పెదకడబూరు మండలం కంబలదిన్నెలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కర్ణాటక నుంచి ఆంధ్రాకు స్కార్పియోలో తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-12-06T00:49:33+05:30 IST