సేవకు స్వచ్ఛందంగా రండి
ABN , First Publish Date - 2020-03-27T09:10:36+05:30 IST
రిటైర్డ్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది స్వచ్ఛందం...
- తగు పారితోషకం చెల్లిస్తాం : జవహర్రెడ్డి
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్స.జవహర్రెడ్డి కోరారు. స్వచ్ఛందంగా విధుల్లోకి వచ్చే వారికి తగు రీతిలో పారితోషకం ఇస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.