మంచినీళ్లుగా భావించి శానిటైజర్ తాగి‌ అటెండర్ మృతి

ABN , First Publish Date - 2020-06-07T17:01:18+05:30 IST

జిల్లాలోని విషాద ఘటన చోటుచేసుకుంది. నక్కపల్లి తహశీల్దార్‌ ఆఫీస్‌లో శానిటైజర్‌ తాగిన అటెండర్ సత్తిబాబు మృతి చెందాడు.

మంచినీళ్లుగా భావించి శానిటైజర్ తాగి‌ అటెండర్ మృతి

విశాఖ: జిల్లాలోని విషాద ఘటన చోటుచేసుకుంది. నక్కపల్లి తహశీల్దార్‌ ఆఫీస్‌లో శానిటైజర్‌ తాగిన అటెండర్ సత్తిబాబు మృతి చెందాడు. మంచినీళ్లుగా భావించి శానిటైజర్‌ తాగాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అటెండర్‌ సత్తిబాబు ప్రాణాలు కోల్పోయాడు. 

Updated Date - 2020-06-07T17:01:18+05:30 IST