ఏయూ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రశంసలు జల్లు

ABN , First Publish Date - 2022-03-14T19:39:11+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రసాద్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు.

ఏయూ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రశంసలు జల్లు

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రసాద్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏయూలో ప్రింట్ ప్రెస్ మూసివేయడాన్ని సమర్థించారు. మూసివేత నిర్ణయం వలన 90 శాతం నిధులు ఆదా అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో 901 అర్హతల ఉన్న వారిలో 500ల మందికి పలు కంపెనీల్లో ప్లేస్ మెంట్‌లు దొరికాయన్నారు. పేపర్స్ రివేల్యూషన్‌లో అవకతవకలు జరగలేదని వీసీ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-14T19:39:11+05:30 IST