AP: జన సాగరంగా విశాఖ సాగర తీరం
ABN , First Publish Date - 2022-03-02T14:29:55+05:30 IST
విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది
విశాఖపట్నం: విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది. ఆర్కే బీచ్లో భక్త జనం పోటెత్తారు. శివ రాత్రి జాగరణ అనంతరం భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇసుకతో శివ లింగాలను తాయారు చేసి...ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆర్కేబీచ్ మారుమోగుతోంది.