ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం సరికాదు: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-25T19:58:19+05:30 IST

ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం కరెక్ట్ కాదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం సరికాదు: విజయసాయిరెడ్డి

అమరావతి : ప్రతిపక్షాలు చెప్పినట్లు కేంద్రంపై పోరాటం చేయటం కరెక్ట్ కాదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి 4 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ అడిగితే సీఎం జగన్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2022-05-25T19:58:19+05:30 IST