రాజ్ భవన్ ను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-09-02T00:15:20+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం రాజ్ భవన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాతృవియోగం తో బాధపడుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి పరామర్శించారు.

రాజ్ భవన్ ను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం రాజ్ భవన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాతృవియోగం తో బాధపడుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గవర్నర్ తమిళిసైతో కొంత సేపు దేశ, రాష్ట్ర విషయాలపై చర్చించారు. అనంతరం ఇటీవలనే హార్ట్ సర్జరీ చేసుకుని కోలుకుంటున్న మిజోరం గవర్నర్ హరి బాబుని కూడా ఉపరాష్ట్రపతి పరామర్శించారు.

Updated Date - 2021-09-02T00:15:20+05:30 IST