వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
ABN , First Publish Date - 2020-07-01T13:20:23+05:30 IST
వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
అమరావతి: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకయ్య నాయుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు.