పౌల్ట్రీ వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తుల జప్తు

ABN , First Publish Date - 2020-10-28T22:41:34+05:30 IST

పౌల్ట్రీ వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తుల జప్తు

పౌల్ట్రీ వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తుల జప్తు

హైదరాబాద్‌: పౌల్ట్రీ వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఆయనకు చెందిన రూ.7.57 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 21 స్థిరాస్తులు, రూ.50 లక్షలు ఈడీ  జప్తు చేసింది. తణుకులో ఐఓబీ, ఆంధ్రాబ్యాంకులో పీబీఆర్ పౌల్ట్రీ టెక్ పేరిట రూ.17.24 కోట్ల రుణం తీసుకొని  పోలేపల్లి వెంకటప్రసాద్ మోసం చేశారు. 

Updated Date - 2020-10-28T22:41:34+05:30 IST