Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ.కోటి 75 లక్షలు

ABN , First Publish Date - 2021-11-25T12:00:57+05:30 IST

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 75 లక్షల రూపాయలకుపైగా ఆదాయం సమకూరింది. పదిహేను రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి

Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ.కోటి 75 లక్షలు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 75 లక్షల రూపాయలకుపైగా ఆదాయం సమకూరింది.  పదిహేను రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 75 లక్షల 15 వేల 789 రూపాయల నగదు, 285-150 గ్రాముల బంగారం, 14 కిలోల 800 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.  

Updated Date - 2021-11-25T12:00:57+05:30 IST