పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టద్దు: వర్ల

ABN , First Publish Date - 2020-05-26T23:59:22+05:30 IST

న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్‌లేకుండా పోయేదని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు.

పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టద్దు: వర్ల

అమరావతి: న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్‌లేకుండా పోయేదని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. వైసీపీ నేతలు పదవులు చూసుకుని మాట్లాడుతున్నారు.. పదవులు తీయడానికి న్యాయస్థానానికి క్షణం పట్టద్దన్నారు. న్యాయవ్యవస్థకు కులాన్ని కూడా అంటగట్టే స్థాయికి వెళ్లారన్నారు. పోలీస్‌ వ్యవస్థ ఇప్పటికైనా కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-26T23:59:22+05:30 IST