భూములు లాక్కోవడం దుర్మార్గం: వడ్డే

ABN , First Publish Date - 2020-02-22T09:55:43+05:30 IST

‘‘ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. దీని పేరుతో దళిత, గిరిజ న, వెనకబడిన వర్గాల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం.

భూములు లాక్కోవడం దుర్మార్గం: వడ్డే

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 21: ‘‘ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. దీని పేరుతో దళిత, గిరిజ న, వెనకబడిన వర్గాల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం. దమ్ముంటే పేదల ఇళ్ళ స్థలాల పంపిణీకి సీఎం జగన్‌, మంత్రుల కుటుంబాల ఆధీనంలోని స్థలాలను ఇవ్వాలి’’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. నాడు నేనున్నానంటూ ముద్దులు పెట్టి... నేడు దళిత, గిరిజన, పేదల పొట్ట కొట్టడం తగునా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-02-22T09:55:43+05:30 IST