బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
ABN , First Publish Date - 2021-08-27T02:13:02+05:30 IST
జిల్లాలో బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనందపురం
విశాఖ: జిల్లాలో బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనందపురం మండలం గిడిజాలలో ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులను హర్షశ్రీ సంతోష్, సాయి పవన్గా గుర్తించారు. మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.