Honey కోసం వెళ్లి ఇద్దరి గల్లంతు
ABN , First Publish Date - 2022-06-20T16:14:18+05:30 IST
బద్వేలు మండలం వల్లువారిపాలెం కొండల్లో తేనె(Honey) కోసం వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. కడప(Kadapa) జిల్లాలో..
నెల్లూరు : బద్వేలు మండలం వల్లువారిపాలెం కొండల్లో తేనె(Honey) కోసం వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. కడప(Kadapa) జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు పొంగడంతో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామానికి చెందిన రమేష్, వెంగయ్యలుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.