ట్రిపుల్‌ ఐటీలను గాలికొదిలేశారు: తులసి రెడ్డి

ABN , First Publish Date - 2020-09-17T09:51:49+05:30 IST

గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో 2008లో ...

ట్రిపుల్‌ ఐటీలను గాలికొదిలేశారు: తులసి రెడ్డి

వేంపల్లె, సెప్టెంబరు 16: గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ట్రిపుల్‌ఐటీలను జగన్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీలు రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రికలని తెలిపారు. తక్షణం ట్రిపుల్‌ఐటీలపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-09-17T09:51:49+05:30 IST