నర్సంపేట మండలంలో మంత్రులకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-01-18T21:28:08+05:30 IST
జిల్లాలోని నర్సంపేట మండలంలో మంత్రులకు నిరసన సెగ తాకింది. ఉప్పల్తండాలో నష్టపోయిన పంటల పరిశీలనకు మంత్రులు వెళ్ళారు.
వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలంలో మంత్రులకు నిరసన సెగ తాకింది. ఉప్పల్తండాలో నష్టపోయిన పంటల పరిశీలనకు మంత్రులు వెళ్ళారు. మంత్రులను అడ్డుకునేందుకు పలువురు రైతుల యత్నించారు. తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలంటూ రైతుల డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.