బ్యాలెట్తోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టండి
ABN , First Publish Date - 2020-09-25T09:21:28+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనేనిర్వహించాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధికి ఆ పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి...
- ఎస్ఈసీకి టీఆర్ఎస్ అభిప్రాయం
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనేనిర్వహించాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధికి ఆ పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, సోమభరత్కుమార్ గురువారం తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి తాము ఈ అభిప్రాయాన్ని తెలియజేశామని టీఆర్ఎస్ నేతలు అన్నారు.