తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-02-23T14:11:08+05:30 IST
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం శ్రీవారిని దాదాపు 55 వేల మంది భక్తులు దర్శించుకుని
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం శ్రీవారిని దాదాపు 55 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 38లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 54855 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.